<span>News</span>

KHAMMAM REALESTATE NEWS

బాలికల గురుకుల పాఠశాల ప్రారంభం

బల్లేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా జిల్లాలో నూతనంగా మంజూరైన కూసుమంచి బాలికల గురుకుల పాఠశాలను జిల్లా సమన్వయ అధికారి పి.భరత్‌ బాబు సోమవారం టేకులపల్లిలోని గురుకుల పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం నూతన గురుకుల పాఠశాలలను మంజూరు చేయడం ఆనందదాయకమన్నారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాల్లో బాలికలను తీర్చిదిద్దేందుకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కూసుమంచి మండలానికి బాలికల గురుకుల పాఠశాల మంజూరు […]

Read More
NEWS KHAMMAM REALESTATE

రామాలయంలో ప్రత్యేక పూజలు

రామాలయంలో ప్రత్యేక పూజలు స్వామివారిని దర్శించుకున్న సినీ నటులు భద్రాచలం, న్యూస్‌టుడే: శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సోమవారం స్వామివారు ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలను అలంకరించడంతో సీతారాములవారు శోభాయమానంగా సాక్షాత్కరించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సుప్రభాత సేవను కనుల పండువగా జరిపించారు. ఆరాధన నిర్వహించి స్వామివారి నామాలను పఠించి విష్వక్సేనుల వారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. దర్బారు సేవ మంత్రముగ్ధులను చేసింది. ఉదయం నుంచి ప్రముఖులు ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. సినీ, […]

Read More
bhadrachalam

రామాలయంలో భక్తుల సందడి

భద్రాచలం టౌన్, జూలై10: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వరుసగా సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతా ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి రామాలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించారు. కల్యాణంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి, 77 […]

Read More
drinking water facility news in khammam real estate

త్వరలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు

(కూసుమంచి, నమస్తే తెలంగాణ);ఆగస్టులో 17 తండాలకు.. సెప్టెంబర్‌లో 71 గ్రామాలకు.. పైలట్ ప్రాజెక్టుగా కూసుమంచి.. రూ.12 కోట్లు మంజూరు ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారు నేడు కూసుమంచి మండలం రావిచెట్టుతండాలో భూమి పూజపాల్గొననున్న మంత్రి తుమ్మల, భగీరథ వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఈనెల 11న ఉదయం 9 గంటలకు కూసుమంచి మండలంలోని రావిచెట్టుతండాలో భూమిపూజ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆగస్టు చివరి వారంలో ప్రాజెక్టును ప్రారంభించేందుకు అటు ప్రభుత్వం.. […]

Read More
realestate news

రేపటినుంచి హరితోద్యమం..

ఖమ్మంసిటీ ;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో రేపటినుంచి 15 రోజుల పాటు ఉద్యమంలా కొనసాగనుంది. ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు ఈ కార్యక్రమంలో భాగం పంచుకోనున్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత ధ్యేయంగా భావితరాలకు బంగారు భవిష్యత్‌ను అందించే లక్ష్యంతో సర్కార్ చేపడుతున్న ఈ హరితహారానికి.. జిల్లావ్యాప్తంగా 232 నర్సరీల్లో వివిధ రకాలైన 4 కోట్ల మొక్కలు సిద్ధం చేశారు అధికారులు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఊరూరా పండుగ వాతావరణాన్ని […]

Read More
06-07-16-03 khammam real estate news

గనుల చెంత వనాలు

గనుల చెంత వనాలు నల్లబంగారులోకంలో విరిసిన పచ్చదనం ఈనాడు-ఈటీవీ, సింగరేణి ఆధ్వర్యంలో నాటిన 38వేల మొక్కలుకొత్తగూడెం (సింగరేణి), న్యూస్‌టుడే: సిరులతల్లి సింగరేణి విస్తరించిన నేలలో పచ్చదనం పరుచుకొంది. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5భూగర్భగని సమీపంలోని ప్రాంతంలో మంగళవారం ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’, సింగరేణి సంయుక్తంగా నిర్వహించిన ‘వన భారతి-జన హారతి’లో భాగంగా వేలాది మొక్కలు నాటారు. గని కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సామూహికంగా ఈ కార్యక్రమంలో పాల్గొని 30 వేల మొక్కలు నాటారు. మరో ఐదువేల మొక్కలను […]

Read More
Khammam Homepage slider

ఘనంగా రామానుజ జయంత్యోత్సవం

ఖమ్మం సాంస్కృతికం, న్యూస్‌టుడే : వికాస తరంగణి ఆధ్వర్యంలో శ్రీరామానుజ సహస్రాబ్ధి జయంత్యోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం నగరంలోని మామిళ్లగూడెం శ్రీలక్ష్మీపద్మావతి వేంకటేశ్వర ఆలయం నుంచి ఆయన చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వికాస తరంగిణి అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు జయప్రద, పావని, విఎన్‌.అచార్యులు, ఉషారాణి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Read More
06-07-16-01 khammam real estate news

భద్రాద్రి రామయ్యకు రూ.5 లక్షల విరాళం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ విశిష్టతను ప్రవచనం చేసి నామార్చనలు పటించారు. నిత్యకల్యాణం ఘనంగా నిర్వహించి దర్బారు సేవను వేడుకగా జరిపారు. ఆంజనేయస్వామి వారికి అభిషేకం వైభవంగా జరిగింది. వరంగల్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన వెంకటరమణమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తరపున భక్తులు రాములోరిని దర్శించుకుని పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ట్రస్ట్‌ నిర్వాహకులు రూ.5 లక్షల చెక్కును అన్నదానం నిమిత్తం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు […]

Read More
news about khammam

కేటీపీఎస్‌లో ఆల్‌టైం రికార్డు సృష్టించిన ఐదో యూనిట్

పాల్వంచ, జూలై 4 : కేటీపీఎస్ ఓఅండ్‌ఎం బీస్టేషన్ 5వ యూనిట్ ఆల్‌టైం రికార్డును సృష్టించింది. ఈ సందర్బంగా కేటీపీఎస్ ఇంజనీర్లు సంబురాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ గత 126 రోజుల నుంచి నిరాటంకంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. గతంలో 2010లో కూడా 125 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఆరేళ్ల తరువాత తిరిగి ఈ యూనిట్ నిరాటంకంగా ఉత్పత్తి చేపట్టడం హర్షణీయం. […]

Read More
News Kothagudem

భద్రాచలానికి మహర్దశ

భద్రాచలానికి మహర్దశ రామాయణ వలయంతో వినూత్న మార్పులు కొత్త జిల్లాలో ప్రత్యేక స్థానం భద్రాచలం, న్యూస్‌టుడే ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. భద్రాద్రినిమరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడంతో ఇక్కడ వూహించని విధంగా త్వరలో అభివృద్ధి జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. ఇదంతా కార్యరూపం దాల్చితే భద్రగిరి భూలోక స్వర్గంగా భక్తులకు సాక్షాత్కారం కానుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగూడెం(భద్రాద్రి) జిల్లా ఏర్పాటుకు కసరత్తుజరుగుతోంది. భద్రాచలం ప్రస్తుతం జిల్లా కేంద్రానికి […]

Read More
https://indexsy.com/