హరితహారానికి 50లక్షల మొక్కలు సిద్ధం
హరితహారానికి 50లక్షల మొక్కలు సిద్ధం నాలుగు జిల్లాల్లో ఇప్పటివరకు 1.71కోట్ల మొక్కలు కొత్తగూడెం (సింగరేణి), న్యూస్టుడే: సింగరేణి విస్తరించిన నాలుగుజిల్లాల్లో హరితహారం కింద 50లక్షల మొక్కలను సిద్దంచేసినట్లు సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్టు,ప్లానింగ్) అడిక మనోహర్రావు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధాన నర్సరీని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో హరితహారం కింద 50లక్షల మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం 1369 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక్కో జిల్లాలో […]
Read More