<span>News</span>

khammam news

హరితహారానికి 50లక్షల మొక్కలు సిద్ధం

హరితహారానికి 50లక్షల మొక్కలు సిద్ధం నాలుగు జిల్లాల్లో ఇప్పటివరకు 1.71కోట్ల మొక్కలు కొత్తగూడెం (సింగరేణి), న్యూస్‌టుడే: సింగరేణి విస్తరించిన నాలుగుజిల్లాల్లో హరితహారం కింద 50లక్షల మొక్కలను సిద్దంచేసినట్లు సింగరేణి డైరెక్టర్‌(ప్రాజెక్టు,ప్లానింగ్‌) అడిక మనోహర్‌రావు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధాన నర్సరీని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో హరితహారం కింద 50లక్షల మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం 1369 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక్కో జిల్లాలో […]

Read More
28-06-16-02 phuskara gatlu news khammam real estate

20 లక్షల మొక్కలు నాటేందుకు కృషి

20 లక్షల మొక్కలు నాటేందుకు కృషి ఇల్లెందు పర్యటనలో డీఎఫ్‌వో ఎస్‌.శాంతారాంఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: హరితహారంలో భాగంగా అడవులను పెంచేందుకు కొత్తగూడెం డివిజన్‌ పరిధిలో 20 లక్షల మొక్కలను నాటి వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు డీఎఫ్‌వో ఎస్‌.శాంతారాం పేర్కొన్నారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటైన అటవీ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లెందు సబ్‌ డివిజన్‌లో 500 హెక్టర్లల్లో 10 లక్షల మొక్కలు నాటేందుకు ఇప్పటికే శాఖ సిబ్బంది భూములను గుర్తించి […]

Read More
28-06-16-01 phuskara gatlu news khammam real estate

పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.16 కోట్లు

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో గోదావరి పుష్కార ఘాట్‌ల నిర్మాణానికి రూ.16 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. భద్రాచలం విస్తా సముదాయం వద్ద నిర్మాణానికి రూ.8.1 3కోట్లు, బూర్గంపాడు మండలం మోతెకు రూ.1.62 కోట్లు, వెంకటాపురం మండలం రామచంద్రపురానికి రూ.92 లక్షలు, దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నిర్మాణానికి రూ.4.3 1కోట్లు, మణుగూరు మండలం రామానుజవరం వద్ద నిర్మాణానికి రూ.1 కోటి విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read More
27-06-16-01 khammamrealestate news

పేద విద్యార్థుల్లో విద్యా‘జ్యోతి’

పేద విద్యార్థుల్లో విద్యా‘జ్యోతి’ ఎనిమిదేళ్లలో రూ.కోటిన్నరకు పైగా వ్యయం ఏటా రాతపుస్తకాలు పంచుతున్న ఐటీసీ బూర్గంపాడు, న్యూస్‌టుడే   పేద విద్యార్థుల జీవితాల్లో ఐటీసీ-పీఎస్‌పీడీ విద్యాజ్యోతి పథకం వెలుగులు నింపుతోంది. జీవితాలను మెరుగు పరిచే విద్యాభ్యాసం నుంచి నిరుపేద విద్యార్థులు దూరం కాకుండా చూసేందుకు ఐటీసీ-పీఎస్‌పీడీ యాజమాన్యం ఏటా సాయం చేస్తోంది. ఎనిమిదేళ్ల నుంచి ఆ సంస్థ విద్యాజ్యోతి పథకం అమలు చేస్తోంది. ఈ కాలంలో ఐటీసీ యాజమాన్యం బూర్గంపాడు మండలంలోనే రూ.కోటిన్నర పైగా విలువైన రాతపుస్తకాలు […]

Read More
24-06-16-02 khammamrealestate.com

ఐదు జిల్లాల్లో కేన్సర్ కేర్ సెంటర్లు

సాక్షి, హైదరాబాద్: ఐదు జిల్లాల్లో కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ దాని పనితీరును పరిశీలించాక కొన్ని మార్పులు.. చేర్పులు చేసి ఆ తర్వాత మిగిలిన జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు.ఒక్కో కేంద్రంలో ఇద్దరు కేన్సర్ వైద్య నిపుణులు, నలుగురు నర్సులుంటారు. ఆయా కేంద్రాల్లో కేన్సర్ నిర్ధారణ […]

Read More
24-06-16-01 khammamrealestate.com

అన్ని రంగాల్లో అభివృద్ధి: జడ్పీ అధ్యక్షురాలు

అన్ని రంగాల్లో అభివృద్ధి: జడ్పీ అధ్యక్షురాలు పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుందని జడ్పీ అధ్యక్షురాలు జి.కవిత అన్నారు. గురువారం పాల్వంచ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఆమె కేటీపీఎస్‌ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో దాదాపుగా 600 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నట్టు, పాఠశాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కొన్నిచోట్ల పాఠశాలలు ప్రహరీలు, శిథిలావస్థలో ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ […]

Read More
14-06-2016-01 khammam real estate news

ఇల్లు అమ్ముతున్నారా… పన్ను పోటు తగ్గే మార్గాలివిగో..

కష్టార్జితంతో కొన్న ఇంటిని అమ్ముతున్నారా? అయితే క్యాలెండర్‌ ఒకసారి చూసుకోండి. ఇల్లు కొని కనీసం మూడేళ్లయినా పూర్తయ్యేలా వెయిట్‌ చేయండి. లేకపోతే గూబ గుయ్‌ మనేలా భారీగా పన్ను పోటు పడే ప్రమాదం ఉంది. అదెలాగో చూద్దాం… ఎవరికీ ఏ ఆస్తి శాశ్వతం కాదు. ఏదో ఒక అవసరం కోసం ఎపుడో ఒకపుడు అమ్ముకోవాల్సి రావచ్చు. కొన్న ఇంటిని కూడా మంచి లాభం వస్తోందనీ అమ్ముకోవచ్చు. లేదా వేరే అవసరాల కోసం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. లాభం […]

Read More
https://indexsy.com/