<span>News</span>

Kinnerasani news in khammam real estate

కిన్నెరసానిలో పర్యాటకుల సందడి

పాల్వంచ రూరల్;ప్రముఖ పర్యాటక కేంద్రమైన కిన్నెరసానిలో ఆదివారం సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని వారే కాకుండా వరంగల్, కృష్ణా జిల్లాల నుంచి తరలివచ్చి కిన్నెరసాని అందాలను తిలకించారు. భద్రాచలం, తిరువూరు, తల్లాడ, నర్సంపేట తదితర ప్రాంతాలను నుంచి వచ్చిన వారు డీర్‌పార్కు, ఫెన్సింగ్ వద్దకు వచ్చిన జింకలతో సరదాగా గడిపారు. బోటు షికారు చేసేందుకు పొటీపడ్డారు. డ్యామ్‌పైకి వెళ్లి నిండుగా ఉన్న కిన్నెరసానిలోకి చేరిన కొత్త నీటిని తిలకించి సరదాగా గడిపారు. డ్యామ్‌పై ఫుడ్‌కోర్టు మూసివేసి […]

Read More
khammam real estate slider

అభివృద్ధి పథంలో కొత్తగూడెం మున్సిపాలిటీ

-రెండేళ్ల పాలనలో రూ.15కోట్ల పనులు పూర్తి -మరో రూ.47కోట్ల పనులకు ప్రతిపాదనలు -వార్డు వార్డుకు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కొత్తగూడెం అర్బన్ : అభివృద్ధి అంటే కేవలం కాగితాల్లో మాత్రమే చూపెట్టారు గత పాలకులు. ఒక్క సీసీ రోడ్డు వేస్తే అదేదో తమ ఘనతనే అన్నట్లుగా దశాబ్ధకాలంగా ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నారు. కానీ ఒక్క సీసీ రోడ్డు కాదు… ఇప్పుడు ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టు, మంచినీటి సరఫరా తదితర పనులను […]

Read More
khammam ralestate news

పచ్చదనానికి జయహో!

పచ్చదనానికి జయహో! ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో నేడు 2 వేల మొక్కలు నాటనున్న అటవీశాఖ భద్రాచలం, న్యూస్‌టుడే: పచ్చదనం పరిఢవిల్లాలని ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో వన భారతి జన హారతి పేరిట చేపట్టిన మహోద్యమానికి వూరూరా కదలిక వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు స్ఫూర్తి పొందుతున్నాయి. భద్రాచలం డీఎఫ్‌వో శివాల రాంబాబు సూచనలతో చర్ల రేంజ్‌లో నేడు ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో 2 వేల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేపట్టారు. చర్ల రేంజ్‌లోని సూరవీడు బీట్‌ వెంకటాపురం మండలంలో ఉంది. ఆ […]

Read More
khammam realestate news

కల్లూరు మండలాన్ని దత్తత తీసుకున్న ఎంపీ

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు మండలాన్ని దత్తత తీసుకున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కల్లూరు మండలంలో 3 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా కల్లూరు మండల స్థాయి అధికారులతో శనివారం సాయంత్రం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు రాజకీయాలకు అతీతంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మండల నోడల్‌ అధికారి అశోక్‌కుమార్‌, ఎంపీడీఓ, […]

Read More
01-07-16-01 khammam news

భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు

భద్రాచలం, న్యూస్‌టుడే : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష కుంకుమార్చన నిర్వహించారు. పవళింపు సేవ జరపలేదు. బేడా మండపంలో నిత్య కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్బారు సేవ చూడ ముచ్చటగా జరిగింది. తూ.గో.జిల్లా చింతూరు ఏఎస్పీ శ్వేత ఆలయాన్ని దర్శించుకోవడంతో పీఆర్వో సాయిబాబు స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనం అందించారు. మూలవిరాట్‌తో పాటు అనుబంధ కోవెళ్లలో ఈమె ప్రత్యేక పూజలు […]

Read More
bhadrachalam

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రులు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌ శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారు, అంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు మంత్రులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భద్రాచలం నుంచి అశ్వరావుపేటలో జరుగుతున్న ఐటిడీఏ పాలక మండలి […]

Read More

మిషన్ కాకతీయలో ఖమ్మం జిల్లా ఫస్ట్: తుమ్మల

ఖమ్మం: మిషన్ కాకతీయ పనుల్లో ఖమ్మం జిల్లాది మొదటి స్థానం అక్రమించిందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం ఖమ్మంలో తుమ్మల విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా మరో రెండు నెలల్లో సాగు నీరందిస్తామన్నారు. తక్షణమే హైకోర్టు విభజన జరగాలని లేదా ఉన్న హైకోర్టును ఇరు రాష్ట్రాలకు విభజించి విధులు నిర్వహించాలని తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

Read More

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల విస్తరణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల విస్తరణ మంత్రి లక్ష్మారెడ్డి వైద్య విభాగం, ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను విస్తరించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామనిరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ జి. పాపాలాల్‌తో కలిసి ఆయన […]

Read More
realestate news

ఇంటికో మొక్క నాటాలి

ఇంటికో మొక్క నాటాలి ఎంపీడీవో చింతకాని: ‘వనభారతి-జనహారతి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలలో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ కనీసం ఒక్క మొక్క నాటాలని ఎంపీడీవో నవాబ్‌ పాషా సూచించారు. ఈ కార్యక్రమంలో దాసరి సామ్రాజ్యం, జడ్పీటీసీ సభ్యురాలు శిరీషా, డీఎల్‌పీవో రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

డెయిరీని లాభాల బాట పట్టిస్తాం

డెయిరీని లాభాల బాట పట్టిస్తాం కొత్తగా పాలసేకరణ కేంద్రాల ఏర్పాటు ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు రిజిస్ట్రేషన్‌ విజయ డెయిరీ ఇంఛార్జి ఉప సంచాలకులు శ్రావణ్‌కుమార్‌ ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం విజయ డెయిరీని లాభాల బాటలో నడపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డెయిరీ ఇంఛార్జి ఉప సంచాలకులు డాక్టర్‌ కె.శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డెయిరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాను వరంగల్‌ […]

Read More
https://indexsy.com/